telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాక్ .. స్వచ్చందంగా కశ్మీర్ ను .. భారత్ కి అప్పగిస్తే బాగుంటుంది .. : బ్రిటన్ మంత్రి బాబ్

britan minister with pak on pok

బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మెన్..కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజసమితి దృష్టికి తీసుకువెళ్తామంటూ..పాక్ చేస్తున్న ప్రకటనలపై తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని వ్యాఖ్యానించారు. ‘కశ్మీర్ విషయంలో ఐక్యరాజసమితి జోక్యం చేసుకోవాలిన పట్టుబడుతున్న వాళ్లు..తొలుత పాక్ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వెనక్కు వెళ్లాలన్న విషయాన్ని పక్కన పెట్టారు.’ అని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Related posts