దివంగత నటి శ్రీదేవి స్నేహితురాలు రాఖీ పంజాబీ కుమారుడు అమృత్ పంజాబీ వివాహ వేడుక ఇండోనేషియాలోని బాలిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ భామలు కత్రినాకైఫ్, నోరాఫతేహి, సింగర్ నేహా కక్కర్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కత్రినాకైఫ్ స్టేజీపైకి వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత “లైలా మే లైలా” పాటకు నోరా ఫతేహి స్టెప్పులేసి అందరినీ అలరించింది. మరోవైపు అందాల బ్యూటీ సన్నీలియోని “రయీస్” సినిమాలోని రీమిక్స్ పాటకు డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది. నేహా తన పాటలతో ఆహూతులను హుషారెత్తించింది. బాలీవుడ్ టాప్ ముద్దుగుమ్మలంతా ఒకే వేడుకలో ఇలా సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్యక్రమంలో వీరు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోలను వీక్షించండి.
View this post on Instagram
Full speech of @katrinakaif 😍 so much of love she showered 😍 . . . #KatrinaKaif #katrina
‘సీటీమార్’ విజయంపై ప్రభాస్ కామెంట్స్