జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం చెందిన సైనిక కుటుంబాలకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్అండగా నిలిచాడు. తన వంతు సాయాన్ని అందించి మరోసారి తన దేశభక్తిని చాటుకున్నారు. పుల్వామా ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన ఆ ఘటనలో అమరులైన 49 మంది జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 5 లక్షలు ప్రకటించారు. మొత్తం రూ.2.50 కోట్లు విరాళం ఆయన అందజేయనున్నారు.
previous post
స్కూళ్లలో మౌలికవసతులు ఎలా కల్పిస్తారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి