నేడు అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంతర్గత విచారణ చేయనున్నది. రివ్యూ పిటిషన్లపై ఛాంబర్లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపనున్నది . మాజీ సీజేఐ గొగొయ్ స్థానంలో ధర్మాసనంలోకి జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చారు. విచారణను అంతర్గతంగా లేదా బహిర్గతంగా జరపడంపై నిర్ణయించే అవకాశం ఉంది. అయోధ్య కేసు తీర్పులో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 18 రివ్యూ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.
previous post
నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్