telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో .. సబ్సిడీకి .. ఉల్లి..

ap govt providing onions on subsidy

దేశవ్యాప్తంగా వర్షాలతో ఉల్లిపంట దెబ్బతింది, దీనితో ఉల్లి రేటు భారీగా పెరిగిపోయింది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి ధరలకు కళ్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా కిలో ఉల్లిని రూ25రూ అందించేందుకు సిద్దమవుతుంది.

మహారాష్ట్ర నుండి మూడువందల టన్నుల ఉల్లిని కిలో రూ30 చొప్పున కొనుగోలుచేశామని, రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు.

Related posts