*డీజీపీ బదిలీ
*కొత్త డీజీపీగా రాజేందర్ నాథ్ రెడ్డిని నియామం..
*ప్రస్తుతం ఇంటిలీజెన్స్ డీజీగా ఉన్న రాజేందర్ నాథ్
*జీఏడీకి రిపోర్ట్ చేయాలని గౌతమ్ సవాంగ్కు ఆదేశం..
*ఇంటిలీజెన్స్ చీఫ్తో పాటు డీజీపీ అదనపు బాధ్యతలు
*గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్ర నాధ్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం రాజేందర్ నాథ్. ఇంటిలీజెన్స్ డీజీగా ఉన్నారు.
గత రెండు సంవత్సరాలుగా డీజీపీగా గౌతం సవాంగ్ జగన్ కు అనుకూలంగా ఉంటూ మంచి అధికారిగా పనిచేశారు. అనేక విషయాల్లో ఏపీ పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు.అయితే ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడం పై పెద్దయెత్తున ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక నాపై కేసులు: జగన్