telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కుటుంబానికి .. ఐదువేలు నగదు .. ఏపీసీఎం ఆదేశాలు..

jagan

ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వరదలపై ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జగన్ రాజమండ్రిలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇప్పటివరకు ఇచ్చిన అత్యవసర వస్తువులతోపాటుగా ప్రతి ఇంటికి 5 వేల రూపాయిలు అదనపు సాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు.

అన్ని విధాలా సహాయచర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జరుసలాం పర్యటన, ప్రధాని మోదీని కలిసిని ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ నుంచి ఈరోజు ఉదయం ఆంధ్రకు చేరుకొని నేరుగా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.

Related posts