భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటాడు. 52 కేజీల పురుషుల విభాగంలో అమిత్ రజత పతకం సాధించాడు. బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరిన తొలి భారతీయ పురుష బాక్సర్గా చరిత్ర సృష్టించిన అమిత్.. బంగారు పతకం వేటలో మాత్రం ఓటమి చెందాడు.
నేడు ఉజ్బెకిస్తాన్ బాక్సర్ షాకోబిదిన్ జైరోవ్తో జరిగిన ఫైనల్లో ఓడిపోయి అమిత్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను: చంద్రబాబు