telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

హేమసుందర వరప్రసాద్ .. అగ్రిగోల్డ్ సంస్థకు డైరెక్టర్ అరెస్ట్…

agrigold vice chairmen died

అగ్రిగోల్డ్ సంస్థ మాజీ డైరెక్టర్ గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. బినామీ పేర్లతో రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 రకాల స్థిరాస్తులు ఆయన బినామీల పేరుతో ఉన్నాయి.

విజయవాడలోని పటమట, గుండాల, కంకిపాడు, కృష్ణా జిల్లాలోని నూజివీడులో, గన్నవరంలో కూడా వరప్రసాద్ కు స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు.

Related posts