అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూ అర్లిన్స్ వద్ద కాల్పులు శబ్దం వినిపించింది. ఫైర్ చేయడంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారనే అంశంపై స్పష్టత లేదు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్వేత జాతీయులు ఇతరదేశాలకు చెందినవారిపై కాల్పులకు తెగబడుతుంటారు. అక్కడ పనిచేసే విద్యార్థులపై విచక్షణారహితంగా ఫైర్ చేస్తుంటారు. తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చాలామంది చనిపోయారు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ హోటల్లో కొందరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసింది.