telugu navyamedia
క్రైమ్ వార్తలు

బస్సు లో చెర‌రేగిన మంట‌లు.. 45 మంది మృతి..

పశ్చిమ బల్గేరియాలోని హైవేపై   ఘోర ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి.

మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు, తీవ్రంగా కాలిన గాయాలైన పలువురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారి.  ప్రమాదం తెల్లవారుజామున 2:00 గంటలకు జరిగిందని ఆయన చెప్పారు.

 

 

Related posts