భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డేల సిరీస్ లలో భాగంగా జరుగుతున్న నాలుగో వన్డే మొహాలి వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగు మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగనుంది.
మూడో వన్డేలో విజయం సాధించిన ఆసీస్ జట్టు, ఈ వన్డేనూ సొంతం చేసుకుని సిరీస్ ను 2-2తో సమయం చేయాలని చూస్తోంది. అదే సమయంలో, ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసానికి టీమిండియా జోరు మీదు ఉంది.
తాజా సమాచారం ప్రకారం భారత్ 9 ఓవర్లలో 48 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఆడుతున్నారు.