నేపాల్ దేశ పోలీసులు కమ్యూనిస్ట్ పార్టీ కి చెందిన 21 మంది నేతలను అరెస్ట్ చేశారు. నేపాల్-ఇండియా సరిహద్దుకు సమీపంలో రాజ్పూర్ రూరల్ మున్సిపాలిటీలో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీపీ నేతలంతా బుధవారం రాత్రి అత్యున్నతస్థాయి పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఎన్సీపీ చీఫ్ నేత్ర విక్రమ్ చంద్ విప్లవ్ సోదరుడు చంద్ర బహదూర్ చందా అరస్టైన వారిలో ఉన్నారు. బహదూర్ చందా ఎన్సీపీ పశ్చిమ డివిజన్కు చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ నేతలపై నిషేధం అమలులో ఉంది.
రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు…