telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ : .. 2020 జనాభా లెక్కింపు.. షురూ చేసిన కేంద్రం..

2020 population census started by indian govt

కేంద్ర ప్రభుత్వం 2020 జనాభా లెక్కింపు, ఎన్‌పీఆర్‌ కార్యాచరణపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నేతృత్వంలో సమావేశం జరగనుంది. సమావేశంలో కేంద్ర హోశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు, జనాభా లెక్కింపు అధికారులు పాల్గొననున్నారు. 2020 జనాభా లెక్కింపు, జాతీయ జనాభా రిజిస్టర్‌ మార్గదర్శకాలపై చర్చించనున్నారు.

Related posts