భారత బాక్సర్ అమిత్ పంఘాల్ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా స్వర్ణ పతకం సాధించాడు. 52 కేజీల విభాగంలో కొరియన్ ఆటగాడు కిమ్ ఇంక్యూను ఓడించి శుక్రవారం పసిడి పట్టాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఏకపక్షంగా సాగిన పోరులో 5-0 తేడాతో పంఘాల్ గెలుపొందాడు.
56 కేజీల విభాగంలో కవిందర్ సింగ్ బిస్త్ స్వర్ణం సాధించారు. అమిత్ పంఘాల్ అద్భుతమైన పంచ్లు విసురుతూ ప్రత్యర్థి హు జియాంగువాన్ (చైనా)పై విజయం సాధించగా..ఎంఖ్-అమర్ ఖఖూ (మంగోలియన్)ను కవిందర్ సింగ్ బిస్త్ అద్భుతమైన ప్రదర్శనతో 3-2తో ఓడించాడు.
‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …