telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆసియా క్రీడలలో .. భారత్ కు 2 స్వర్ణాలు..

2 gold to indian boxes in asia championship

భారత బాక్సర్ అమిత్‌ పంఘాల్ ఆసియన్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా స్వర్ణ పతకం సాధించాడు. 52 కేజీల విభాగంలో కొరియన్‌ ఆటగాడు కిమ్‌ ఇంక్యూను ఓడించి శుక్రవారం పసిడి పట్టాడు. ఆద్యంతం ఆసక్తికరంగా ఏకపక్షంగా సాగిన పోరులో 5-0 తేడాతో పంఘాల్‌ గెలుపొందాడు.

56 కేజీల విభాగంలో కవిందర్‌ సింగ్‌ బిస్త్‌ స్వర్ణం సాధించారు. అమిత్‌ పంఘాల్‌ అద్భుతమైన పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థి హు జియాంగువాన్‌ (చైనా)పై విజయం సాధించగా..ఎంఖ్‌-అమర్‌ ఖఖూ (మంగోలియన్‌)ను కవిందర్‌ సింగ్‌ బిస్త్‌ అద్భుతమైన ప్రదర్శనతో 3-2తో ఓడించాడు.

Related posts