- తొలుత ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు.
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటును 8 నుంచి 8.5 శాతం వరకూ అంచనా వేశారు.
సోమవారం ఉదయం పార్లమెంట్ లో 2022-23 యూనియన్ బడ్జెట్ మొదటి దశ సమావేశాలు ప్రారంభమయ్యాయి. . - అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
- భారత్ లో కరోనా ముందునాటి స్థితికి చేరుకోవచ్చని సర్వే అంచనా వేసింది.
సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది. ఆర్థిక సర్వే ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది కాబట్టి.. ఈసారి ప్రతిపాదించే బడ్జెట్ ద్వారా దేశం ముందున్న సవాళ్లను కొంతమేర అధిగమించవచ్చని తెలుస్తోంది.
ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబుకు బుద్ధి రాలేదు: రోజా