telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీకి 503 సీట్లు..

vijayasaireddy ycp

చంద్రబాబు వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి మరోసారి కౌంటర్ వేశారు. ఈ సారి అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేసాడు. “చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్‌ ఫోన్లు. తమ ఎన్నికల కమిషన్‌ను, సుప్రీంకోర్టును ఎలా మేనేజ్‌ చేయాలనే అంశంపై సంప్రతింపులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 538 సీట్లకు టీడీపీకి 503 సీట్లు, డెమోక్రాట్లకు 20, రిపబ్లికన్స్ కు 15 సీట్లు వచ్చే అవకాశం –లగడపాటి సర్వే.” అంటూ కౌంటర్ వేసాడు. అంతకు ముందు ట్వీట్ లో

“ముస్కాన్ ఆపరేషన్లో ఉన్న 16457 ఆర్ఫన్ మరియు వీధి పిల్లలను రక్షించినందుకు వైయస్ పోలీసులకు వైభవము ఒక వారం కన్నా తక్కువ వ్యవధిలో వారు పునరావాసం పొందడమే కాకుండా COVID19 కోసం పరీక్షించబడ్డారు, దీని ద్వారా వారి 631 మంది పిల్లలను కాపాడటం ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చిన సానుకూల మరియు వైద్య సహాయాన్ని పరీక్షించింది. సిఎం జగన్ గారి ఆదేశాలతో కోల్ బ్లాకుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ జార్ఖండ్ లోని బ్రహ్మదిహా గనులను గెల్చుకుంది. బాబు పాలనలో ప్రభుత్వ సంస్థల బొగ్గును కాదని, తన బినామీలతో బొగ్గును ఇంపోర్ట్ చేయించి కమీషన్ల కోసం ఎక్కువ ధరకు కొన్నాడు. లీడర్ కు, చీటర్ కు తేడా ఇదే. ” అంటూ ట్వీట్ చేశారు.

Related posts