telugu navyamedia
రాజకీయ వార్తలు

పార్లమెంటులోనూ .. మహిళలకు రిజర్వేషన్ ఉండాలి .. : వెంకయ్యనాయుడు

venkaiah naidu

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు పార్లమెంటులోనూ రిజర్వేషన్ ఉండాలని పేర్కొన్నారు. నేడు ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడారు.

మన దేశం గురించి మాట్లాడేటప్పుడు మదర్ ఇండియా అని సంబోధిస్తామే తప్ప ఫాదర్ ఇండియా అని పిలవమని, అది మహిళలకిచ్చే ప్రాధాన్యమన్నారు. మహిళలకు రిజర్వేషన్‌తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించాలన్నారు.

Related posts