ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆయన రాక సందర్భంగా సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా నివాసానికి చేరుకుంటుండడంతో సాయంత్రం 5 గంటలకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేయడం జరుగుతుందని ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ తెలిపారు.
జైల్లో ఉన్నవారు 90 శాతం బీదవారే: వీకే సింగ్