బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కోసం విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వీశాట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్లు డీన్ అడ్మిషన్స్ డాక్టర్ వి.రవికుమార్ తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా 30 వేల మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల కోసం www.vignan.ac.in వెబ్సైట్లో చూడాలని సూచించారు.