భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు… గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్ కేసులు, 543 మంది మృతి
దేశంలో 10,77,618 కేసులు, 26,816 మంది మృతి
దేశవ్యాప్తంగా 3,73,379 యాక్టీవ్ కేసులు, 6,77,423 మంది డిశ్చార్జ్
64 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు
మహారాష్ట్రలో అత్యధికంగా 3,00,937 కేసులు, 11,596 మంది మృతి
తమిళనాడులో 1,65,714 కేసులు, 2403 మంది మృతి
ఢిల్లీలో 1,21,582 కేసులు, 3597 మంది మృతి
కర్ణాటకలో 59,652 కేసులు,1240 మంది మృతి
గుజరాత్ లో 47,390కేసులు, 2122 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో 47,036 కేసులు,1108 మంది మృతి
ఏపీలో 44,609 కేసులు, 586 మంది మృతి
తెలంగాణలో 43,780 కేసులు, 409 మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో 40,209 కేసులు, 1076 మంది మృతి
రాజస్థాన్ లో 28,500 కేసులు, 553 మంది మృతి
హర్యానాలో 25,547 కేసులు, 344 మంది మృతి
మధ్యప్రదేశ్ లో 21,763 కేసులు,706 మంది మృతి
బీహార్ లో 22,918 కేసులు, 208 మంది మృతి
– కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ