telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ సచివాలయంలో ప్రవేశం కొరకు ముహూర్తం ఖరారు 

high grade offices transfers in AP

ఏపీ ముఖ్యమంత్రిగా  వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా  సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయంకు వెళ్లనున్నట్టు సమాచారం. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం ఉంది. 

ఇదిలా ఉండగా రేపు ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం సమీపంలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ తొలి భేటీ జరగనున్నట్టు సమాచారం.

Related posts