telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సామాజిక

తిరుమల సమాచారం.. రద్దీ సాధారణం..

two days special rules in ttd

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

స్వామివారిని నిన్న 79,892 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.45 కోట్లుగా ఉంది.

Related posts