తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, నడక, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పడుతోంది.
తిరుమలలో బుధవారం కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. 75 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 5గంటలు, స్లాటెడ్ సర్వ, దివ్యదర్శనాలకు 2గంటల సమయం పడుతోంది.
శుక్రవారం ఆర్జితసేవలకు సంబంధించి విజయాబ్యాంకులో గురువారం లక్కీడిప్ జారీచేసే టిక్కెట్లు సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80, వస్త్రాలంకరణ:2, అభిషేకం:11అందుబాటులో ఉన్నాయి.
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎంపీ సీట్లు గెలవాలి: కేటీఆర్