telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

టెన్త్ పరీక్షల తర్వాతే…స్కూల్స్ రీ-ఓపెన్!

half day schools in AP since high temp

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా జూలై 5 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షల తర్వాతే స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని భావిస్తున్నారు.

అయితే ఒకేసారి కాకుండా మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని, ఆ సమయంలో ఏవైనా భద్రతాపరమైన సమస్యలు ఎదురైతే, వాటిని సరిదిద్దుకుని 6, 7 తరగతులను ప్రారంభించనున్నారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు.

Related posts