telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

4కె ఆండ్రాయిడ్ టీవీనిని విడుదల చేసిన టీసీఎల్

Led Tv ondroide

సాంకేతిక రంగం దూసుకుపోతున్న తరుణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపనీ టీసీఎల్ భారత్‌లో ఓ నూతన 4కె ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీని ఈ రోజు విడుదల చేసింది. 55 ఇంచుల డిస్‌ప్లే సైజుతో పీ8ఈ 4కె ఏఐ మోడల్ పేరిట ఈ టీవీని టీసీఎల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కేవలం రూ.40,990 ధరకే ఈ టీవీని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. వాయిస్ కమాండ్ల ద్వారా టీవీని కంట్రోల్ చేయవచ్చు. దీంట్లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్‌ను కూడా ఇందులో ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయం ఉంది. 

Related posts