ఏపీలో ప్రస్తుతం వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం
ఏపీలో ఈ మధ్యే పంచైతే ఎన్నికలు ముగియగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పై దృష్టి పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణకు