ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం
కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ విడిగా సమావేశమయ్యారు. ప్రతిపక్షాల విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే అంటున్నారని మండిపడ్డారు. తిరుపతిలోని
రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్కు వెయింట్ లాస్ కాదు.. మైండ్ లాస్