జేసీ వారి అబ్బాయి కూడా తమ ఫ్యామిలీ కోవలో చేరారు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుమారుడు, టీడీపీ నేత జేసీ పవన్ కుమార్ రెడ్డి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు
నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా విజయవాడలో బిసి సంక్రాంతి సభ జరిగింది. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత సీఎం జగన్ మాట్లాడారు. ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా
గుజరాత్ నుంచి అమూల్ తీసుకురావడం ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నించారు. అధిక ధరకు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది ? అని ప్రశ్నించిన ఆయన హెరిటేజ్ ని దెబ్బతీయాలని వ్యవస్థనే నాశనం చేస్తారా ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలిరోజే వాడివేడిగా మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులు భరోసా లేని వ్యవసాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. బీఏసీలో
జగన్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి “జగనన్న తోడు” స్కీముని ప్రారంభించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జగనన్న తోడు స్కీములో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ సమావేశాలు, కరోనా పరిస్థితులపై ఈరోజు చర్చించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల
వైసీపీ ధినేత జగన్ అన్నీ వదులుకుని ప్రజల మధ్యే ఉన్నారని సినీ నటి జీవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విజయం పై జీవితా రాజశేఖర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ
కులాలను అడ్డుపెట్టుకుని తాను రాజకీయం చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను
పులివెందులలో జగన్ చెదపుట్టాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల ప్రజలు చాలా