telugu navyamedia

ycp

ఏపీని కుక్కలు చింపిన విస్తర లాగా చేశారు : కన్నబాబు

Vasishta Reddy
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు టిడిపిపై ఫైర్ అయ్యారు. తెదేపా హయాంలో 68వేల కోట్లు తినేశారని..ప్రజలను మోసం చేసి ఇప్పుడొచ్చి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో

వెన్నుపోటు పొడిచాక..ఎన్టీఆర్ ఫోటో తీసేశాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. “వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు

రఘురామకు గాయాలు… కట్లు కట్టిన వైద్యులు

Vasishta Reddy
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌

మహానాడు 2021 : టిడిపితో నూతన చరిత్ర

Vasishta Reddy
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా

రఘురామకు ధైర్యం ఉంటే.. టిడిపి గుర్తుతో గెలిచి చూపించాలి !

Vasishta Reddy
రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో

రఘురామ కృష్ణ మహా నటుడు..కథ, కర్మ, కర్త, క్రియ అంతా చంద్రబాబుదే !

Vasishta Reddy
 రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ

చంద్రబాబుది రాజకీయమా.. బ్రోకరిజమా : విజయసాయిరెడ్డి ఫైర్

Vasishta Reddy
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎంపీలనే చంద్రబాబు బిజెపిలోకి పంపించాడని.. వైసీపీ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడని

కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే… షర్మిల సంచలనం

Vasishta Reddy
తెలంగాణ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయిందని, కరోనా

రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి.. జగన్ పెట్టిన భిక్ష

Vasishta Reddy
రఘురామకృష్ణంరాజుపై ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన

ఆక్సిజన్ పైపులను కోసొచ్చే నికృష్టుడు….చంద్రబాబు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.  ఎక్కడ

కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు..

Vasishta Reddy
టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. కరోనా కంటే ప్రమాదకరం చంద్రబాబు అని.. తన కొడుకు భవిష్యత్తు కోసం

తెలంగాణాలో లాగే అభ్యర్థులు దొరకరు.. రాసి పెట్టుకో చంద్రబాబు

Vasishta Reddy
చంద్రబాబుపై వైసీపీ విజయసాయిరెడ్డి మరోసారి చురకలు అంటించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరని.. ఈ విషయం రాసి పెట్టుకోవాలని చంద్రబాబుకు గుర్తు