telugu navyamedia

ycp

కొత్త జిల్లాల పునర్విభజనపై అధికారులకు జగన్ దిశా నిర్ధేశం..

navyamedia
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తులో నిర్మించనున్న పరిపాలనా

తెలుగు దేశం పార్టీ అవసాన దశలో ఉంది: సజ్జల

navyamedia
టీడీపీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు ..ప్రజాభిమానంతో ఎన్టీఆర్

మూడు రాజధానులే మా విధానం..- మంత్రి బొత్స

navyamedia
ఏపీలో మూడురాజధానుల‌పై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానమన్న బొత్స.. సమయం చూసి మూడు

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

navyamedia
ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలతో ఏపీ అసెంబ్లీ హోరెత్తించారు. జే

జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వైఎస్‌ జగన్ రియాక్షన్..

navyamedia
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది.దీంతో

కాసేప‌ట్లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం..

navyamedia
*నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. *రాజ‌ధానిపై చ‌ర్చిస్తామ‌ని వైకాపా నేత‌లు.. *గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ఏపీ అసెంబ్లీ బడ్జెట్

కేసీఆర్ ఎంత అవమానించినా…వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు

navyamedia
కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగిన వైసీపీ అగ్రనేతలు పెద్దగా పట్టించుకోలేదు. ఏపీలో పరిపాలన బాగో లేదని తమను అక్కడ పార్టీ పెట్టమంటున్నారని నేరుగా చెప్పినా స్పందన లేదు.

గుంటూరు జిల్లాలో తెదేపా నేత దారుణ‌హ‌త్య‌..

navyamedia
గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్యను ప్రత్యర్థులు న‌డిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మాచర్ల గ్రామానికి టీడీపీ ఇంఛార్జ్‌గా

వైసిపి నాయకులు, మిల్లర్లు కలిసి… రైతులను దోచుకుంటున్నారు…

Vasishta Reddy
 రాష్ట్రంలోని రైతుల నుంచి సేకరించిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బకాయిల చెల్లింపుల్లో జాప్యం వల్ల రైతులు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే…

Vasishta Reddy
వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి. తోచర్‌… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.. ఇక‌, ఈ

వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్ లో లేని భూములను తప్పకుండా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని హెచ్చరించారు. ట్రస్ట్

వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

Vasishta Reddy
కడప జిల్లా : వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ…తాజాగా ముగ్గురు