ఏపీ రాజకీయాలలో కేసీఆర్ కల్పించుకుంటానని గత ఎన్నికలలో విజయం సాదించగానే అన్న విషయం తెలిసిందే. అయితే అది ప్రత్యక్షంగా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా
బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్ వైసీపీలు నడుస్తున్నాయని టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో టీటీడీపీ జిల్లాల అధ్యక్షుల సమావేశం జరిగింది.
ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత జగన్ తలక్రిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు గెలుపును ఆపలేరని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే సంస్కృతి వైసీపీదేనని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్ది అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ బొమ్మపెట్టుకొని తమపై
తనను బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోస్టులు పెడుతున్నారని వంగవీటి రాధా రోపించారు. వైసీపీకి రాజీనామా చేయడంపై రాధా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
బీసీలలో అపోహలు తేవాలని వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మూడు పార్టీల కుట్రల పట్ల బిసిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం
రాజకీయ పార్టీలు అన్నాక అరమరికలు తప్పవు. అయితే వాటిని ఆధిపత్యం కోసం తొక్కి పెట్టి ఉంచితే, ఏదో ఒకనాడు విరుద్ధఫలితాలు ఇవ్వక మానవు. అలా కాకుండా, ఎప్పటికప్పుడు
వైసీపీ అధినేత సంకల్పించిన పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పైలాన్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 341 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తదుపరి కార్యాచరణ త్వరలో చెపుతాను అన్నప్పటికీ ఇప్పటికే ఆయనకు తెదేపాలో బెర్త్
గత ఏడాదిలో ప్రారంభమై, రేపటితో వైసీపీ అధినేత సంకల్పించిన ప్రజాసంకల్ప యాత్ర ముగుస్తుంది. అనంతరం కార్యాచరణ కూడా గతంలోనే ప్రకటించినప్పటికీ, మరోసారి పాదయాత్ర ముగింపు సభలో దానిపై