telugu navyamedia

ycp

40 ఇయర్స్ ఇండస్ట్రీ..కుప్పం ప్రజలకు ఏం ఇచ్చావ్ బాబు

Vasishta Reddy
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీరు పుట్టిన 1950లో మీ ఊరొక్కటే కాదు. దేశంలోని 90% గ్రామాలకు కరెంటు లేదు. 40

చంద్రబాబు.. పేథలాజికల్ లయ్యర్

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తూనే

“తెగులు”దేశం అధ్యక్షున్ని మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా?

Vasishta Reddy
టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శల అస్ర్తం వదిలారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “4వ నెల, 20వ రోజున పుట్టిన

రాష్ట్రాన్ని అవమానించేలా చంద్రబాబు ఐదేళ్ల పాలన : ఏపీ మంత్రి

Vasishta Reddy
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొట్టి శ్రీరాములును గౌరవించేలా.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు హయాంలో

చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌థ‌కం వైఎస్సార్ రైతు భ‌రోసా

Vasishta Reddy
త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుంచి అన్న‌దాత లోగిళ్లు ఆనందాల సిరుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కంలో

లోకేష్ పరమ వెస్ట్.. పార్టీ నడపడం రాదు..ట్రాక్టర్ కూడా : కొడాలి నాని

Vasishta Reddy
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ గురించి మాట్లాడడం పరమ వెస్ట్ అని…దొంగలు పడిన

సెక్షన్లు దొరకక..ఆ కేసులు పెట్టారు : లోకేష్ సెటైర్

Vasishta Reddy
జగన్ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. “రైతుల్ని పరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం

రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ దృష్టిలో నేరం…

Vasishta Reddy
రైతుల్నిపరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం,రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం.ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు.

బ్రేకింగ్ : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా..

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అన్నీ రంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా మహమ్మారి

యాసిడ్ పోసి..గొంతు కోసి చంపుతానంటూ మహిళకు వైసీపీ నేత బెదిరింపులు

Vasishta Reddy
అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ కీచకపర్వం బయటపడింది. యాసిడ్ పోసి.. గొంతు కోసి చంపుతానంటూ ఓ మహిళకు ఆ వైసీపీ నేత బెదిరింపులకు దిగాడు. భర్తను పొగొట్టుకున్నావ్..

జగన్ చెప్పేవన్నీ అబద్దాలు..చేసేవన్నీ తప్పుడు పనులే : చంద్రబాబు

Vasishta Reddy
ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాలలో 5 ఏపిలోనే ఉండటం బాధాకరమన్నారు.

బీసీల‌ను తాట తీస్తా.. తోలు వ‌లుస్తా అన్న బాబుకు తగిన బుద్ది చెప్పారు

Vasishta Reddy
టీడీపీ హ‌యాంలో బీసీలు పూర్తిస్థాయిలో అణిచివేత‌కు గుర‌య్యార‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో బీసీ సోద‌రుల‌కు అడుగ‌డుగునా అవ‌మానాలు, ఛీత్కారాలు ఎదుర‌య్యాయ‌ని