ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూనే ఉంది టీడీపీ. అయితే…టీడీపీకి ధీటుగా వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే
టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శల అస్ర్తం వదిలారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “4వ నెల, 20వ రోజున పుట్టిన
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొట్టి శ్రీరాములును గౌరవించేలా.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు వెల్లంపల్లి. చంద్రబాబు హయాంలో
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్నదాత లోగిళ్లు ఆనందాల సిరులతో కళకళలాడుతున్నాయని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా పథకంలో
జగన్ ప్రభుత్వంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. “రైతుల్ని పరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం
రైతుల్నిపరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం,రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం.ఈ నేరం పై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు.
అనంతపురంలో వైసీపీ నేత మన్సూర్ కీచకపర్వం బయటపడింది. యాసిడ్ పోసి.. గొంతు కోసి చంపుతానంటూ ఓ మహిళకు ఆ వైసీపీ నేత బెదిరింపులకు దిగాడు. భర్తను పొగొట్టుకున్నావ్..
ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఉన్న 30 జిల్లాలలో 5 ఏపిలోనే ఉండటం బాధాకరమన్నారు.