చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్వించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో ఏపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 30 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశౄలు జరుగనున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ బాలలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన వైసీపీ పాలనపై మండిపడ్డారు. “పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎప్పుడు వివాదాల్లో ఉండే నాయకులు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా…టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్
వైసీపీ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి పదవికి అనర్హురాలని మండిపడ్డారు.
గుంటూరు జిల్లా తాడికొండలో రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మరోసారి తెరపైకి వచ్చారు. తన మాజీ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని
చంద్రబాబు వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి మరోసారి కౌంటర్ వేశారు. ఈ సారి అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కామెంట్స్ చేసాడు. “చంద్రబాబుకు పోటాపోటీగా ట్రంప్, బైడెన్