చంద్రబాబు రెఫరెండం సవాలుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. దమ్ముంటే సీఎం జగన్, కెసిఆర్ లా చేయాలనీ ట్వీట్ చేశారు సజ్జల. “రెఫరెండంకు
టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించడానికి మరో జగన్నాటకానికి తెరలేపారని అన్నారు. రాజమండ్రి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రముఖుల హీరోల నుంచి రాజకీయవేత్తల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. దైవాంశ సంభూతమైన ప్రకృతిని
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ 25 నుంచి కరోనా వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష ఇవాళ నిర్వహించారు. సమీక్షకు ముందు పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇవాళ సీపీఐ నేత నారాయణ స్పందించారు. రైతులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా కలిసి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. అధికార, ప్రతిపక్షాల
ఆంధ్రప్రదేశ్ లో నివర్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ… రూ. 5,386 కోట్లను పాడి పశువులు, గొర్రెల కొనుగోలుకు కేటాయించాం అని అన్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా వీటిని పంపిణీ