telugu navyamedia

ycp

తిరుమలలో మంత్రుల అన్యమత ప్రార్థనలు..

navyamedia
తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ

పల్నాడులో టీడీపీ, వైసీపీ రాళ్లదాడులు :ఎస్సైకి గాయాలు..

navyamedia
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్

మంత్రి పినిపే విశ్వరూప్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

navyamedia
*ఏపీ మంత్రి విశ్వరూప్ అస్వస్థత . *హుటాహుటిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన కార్య‌క‌ర్త‌లు *వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిన 

వైసీపీ విముక్తి ఏపీయే మా ల‌క్ష్యం..-పవన్ కళ్యాణ్

navyamedia
*వైసీపీ విముక్తి ఆంద్ర‌ప్ర‌దేశ్ మా ల‌క్ష్యం *వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. *టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం *జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..

గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే ప‌ని చేసి …ఏ మొహం పెట్టుకుని వచ్చాడు..

navyamedia
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. జాతీయ జెండా వందనానికి ఏ

నేను కడిగిన ముత్యంముత్యంలా బయటపడతా..

navyamedia
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాకు వివరాలు వెల్లడించిన అనంత‌రం మాధవ్ స్పందించారు. తాను మొదటి నుంచి తనపై

కాపు ఓట్ల‌న్నీచంద్ర‌బాబుకు దత్తపుత్రుడు అమ్మేయాలని చూస్తున్నాడు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్ మ‌రోసారి చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై మండిప‌డ్డారు.కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  హోల్ సేల్ గా అమ్మే

కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం : వైఎస్ఆర్ కాపు నేస్తం నిధుల విడుదల చేసిన జగన్

navyamedia
వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల.. కాపు నేస్తమే కాదు, కాపు కాస్తాం చంద్ర‌బాబు, ద‌త్త‌పుత్తుడు రాజకీయం కావాలా.. కాపు ఓట్ల‌న్నీ చంద్ర‌బాబుకు అమ్మేయాలని చూస్తున్నాడు వరుసగా మూడో

త‌ల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్య‌గ‌ల‌ను..పరిధులు దాటవద్దు

navyamedia
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు.  శనివారం ఉదయం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆదాన్ అనే కంపెనీ మాది అని

రాజధాని పిటిషన్లపై విచారణ ఆగస్టు 23 కు వాయిదా

navyamedia
అమరావతి రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఏపీ హైకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాతే వాదనలు వింటామని ఏపీ

నేడుఏపీ హైకోర్టులో రాజధాని పిటీషన్లపై విచారణ

navyamedia
రాజధాని రైతులు వేసిన కోర్టు థిక్కార పిటీషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. రాజధాని అమరావతిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో

ఏపీలో మోదీ పర్యటన : అర్థాంతరంగా వెనుదిరిగిన రఘురామకృష్ణంరాజు

navyamedia
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావ‌డంలేద‌ని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన అనుచరులతో కలసి