వివిధ రాజకీయ పార్టీ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సమావేశానికి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మరణించిన అభ్యర్ధుల స్ధానంలో వచ్చిన
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, వైసీపీపై టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ లో ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు ‘జోక్ ఆఫ్ ఆప్ ద ఇయర్-2021’ అవార్డు దక్కిందంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. తన స్వగ్రామం కొండలరావు పాలెంలో వైసీపీ అభ్యర్థి 900 ఓట్ల మెజారిటీతో గెలిస్తే
ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ మరోసారి నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని..గెలుపు కోసం సీఎం జగన్ ఎన్నో అడ్డదారులు తొక్కారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో
ప్రతిపక్షాలపై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. నాల్గో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పై మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తుంది అనే ఆరోపణలు వాస్తవం
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని గాంధీ నగర్ లో మురికివాడలో పర్యటించారు. మురికివాడాలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న విజయసాయి రెడ్డ అనంతరం
ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.
నాలుగో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నాలుగో విడత