తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో
తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి కేసులు తిరగదోడుతారన్న భయంతోనే
ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేధికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల్లో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు
ఏపీలో అక్రమ కట్టడాలు కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ట్విట్టర్ లో