ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుదన్న చంద్రబాబు జగన్ పాలనను
సర్వేపల్లి నియోజకవర్గంలో మత్స్యకారులకు 45 కోట్లు విడుదల చేశామని చెప్పారని అది వాస్తవం కాదని నేను మీడియా ముందు చెప్పానని తెలిపిన కాకాని గోవర్ధన్ రెడ్డి నిధులు
ప్రస్తుతం ఏపీలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో.. కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గిన
ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం పై ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది..
ఏపీలో వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడ తిరుపతి ఉప ఎన్నికతో పాటుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల
విశాఖలో రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందకుండా అడ్డుపడింది చంద్రబాబు, విశాఖకు వ్యతిరేకంగా పనిచేసే చంద్రబాబు ఏ ముఖంతో విశాఖలో తిరుగుతున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు, నిమ్మగడ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో లేని అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటే మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. ఇక