విదేశీ గడ్డ మీద అరుదైన కలయిక :నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో గొప్ప సమావేశం జరిగింది..
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల వేదికగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దావోస్లో