WhatsApp ఫోన్ నంబర్లను వినియోగదారు పేర్లతో భర్తీ చేయడానికి యోచిస్తోంది. దీని అర్థం వినియోగదారులు వారి ఫోన్ నంబర్ని ఉపయోగించకుండా, వారి ఖాతా కోసం ప్రత్యేకమైన వినియోగదారు
వాట్సాప్ తన యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యాప్
కొత్త ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.. ఈ మేరకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్కు లేఖను రాసింది..
వాట్సాప్ విషయంలో గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ తెచ్చే కొత్త పాలసీ కారణంగా మన విషయాలు బయటికి తెలుస్తాయి అని చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాట్సాప్ ఫేస్బుక్ కొనుక్కున్న తర్వాత రోజు రోజుకూ సరికొత్త అప్డేట్స్ తో యూజర్లఇన్ థ్రిల్ చేస్తోంది. ప్రస్తుతం మనం వాట్సప్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ ప్రకారం
నిబంధనలను అతిక్రమిస్తే అకౌంట్లు బ్యాన్ చేస్తానమని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ హెచ్చరించింది. భారతదేశంలోని రాజకీయ పార్టీలు తమ సేవలను దుర్వినియోగం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది.