తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశాలకు హాజరుకాని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.