విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే
విశాఖ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . పార్టీ జెండాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
గత రెండేళ్లగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ విశాఖలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ
ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యూడిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీతో సీఎం వైఎస్
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో
త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని… ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం కాలేదు కానీ.. రాజధాని త్వరలో