జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకుండా ఈ
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన నేపథ్యంలో
బిజేపి నాయకులపై హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేగాక అత్యాచారం బెదిరిపులు కూడా వచ్చాయని
ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి… హిందువులను ఆవమానించేటువంటి సిపిఐ నేత