telugu navyamedia

visaka

AP Govt : పీవీ సింధుకు రెండెకరాల భూమి..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Vasishta Reddy
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు విశాఖ రూర‌ల్ చిన గ‌దిలి గ్రామంలో రెండెక‌రాలు భూమి కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు

Breaking : మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

మదనపల్లి జంట హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

Vasishta Reddy
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం

వైసీపీ కార్పొరేటర్‌ అనుమానస్పద మృతి

Vasishta Reddy
ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 95 శాతం పైనే మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అటు

గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న వైసీపీ….

Vasishta Reddy
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 55 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది. 

విశాఖ ఉక్కు పోరాటంలో మరో కీలక పరిణామం

Vasishta Reddy
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి వైజాగ్‌లో దర్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపై మోడీకి సీఎం జగన్‌

కేంద్రం ప్రకటనతో తెలుగు ప్రజల రక్తం మరుగుతోంది….

Vasishta Reddy
అరవై గ్రామాల ప్రజలు, 32 మంది బలిదానంతో స్టీల్ ప్లాంట్ వచ్చిందని…అలాంటిది కేంద్రం… రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పడం దారుణమని మంత్రి ముత్తంశెట్టి శెట్టి శ్రీనివాసరావు అన్నారు.

మదనపల్లె కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైద్యులు !

Vasishta Reddy
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం

మదనపల్లి జంట హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

Vasishta Reddy
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం

ఉత్తరాఖండ్ సీఎంతో శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు భేటీ

Vasishta Reddy
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఈ పర్యటనలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో స్వాత్మానందేంద్ర

ఫేస్‌బుక్‌లో లవ్‌ : విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చి మరీ…

Vasishta Reddy
ఫేస్‌బుక్‌లో పరిచయంతో నమ్మి యువకుడితో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన ఓ బాలిక చివరకు భయంతో తిరిగి ఇంటికి చేరిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. వినోద్ అనే

ప్లాష్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం ఇవాళ ఉదయం జరిగింది. ప్లాంటులోని టీపీపీ-2 లో మంటలు చెలరేగాయి. టర్బైన్‌