రానా దగ్గుపాటి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. రానా ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానాకు జంటగా సాయి పల్లవి చేస్తుంది.
రానా దగ్గుపాటి ఎప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. తాజాగా అతడు చేస్తున్న సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్లో నటిస్తున్నారు. అయితే రానా, సాయి పల్లవి
విరాటపర్వం సినిమాలో హీరో రానా, సాయి పల్లవి జంటగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా అన్ని నిలిచిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది.