telugu navyamedia

Violence

ఎర్రకోట ముట్టడిలో దీప్ సిద్దూదే ప్రధాన పాత్ర…

Vasishta Reddy
ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ధలో భాగంగానే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని ఎర్రకోటను రైతులు ముట్టడించిన సంగతి తెలిసిందే.