వికారాబాద్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. మహిళను అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు.. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి హత్య చేసినట్టుగా ఆనవాళ్లు లభించాయని
వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, లారీ, బస్సు మూడు వాహనాలు ఢీ కొనడంతో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు
వికారాబాద్ కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. ఆవుపై కాల్పులు జరిపిన నలుగురిని అరెస్ట్ పోలీసులు చేశారు. ఇమ్రాస్, మహామీర్ అజీర్, షేక్ మహబూబ్, రాంచందర్, రఫీ అనే నలుగురిని సీసీ కెమెరా ఆధారంగా కేసును
వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం బయటపడింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు