telugu navyamedia

Vijay Sai Reddy YSRCP Chandrababu

భూకుంభకోణం పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు: విజయసాయి

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల  దేవాలయాలపై జరుగుతోన్న దాడులపై టీడీపీ నేతలు వైసీప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

టీడీపీ హయాంలో మంత్రులు దోచుకున్నారు: విజయసాయిరెడ్డి

vimala p
ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన అరెస్ట్ పై ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు

ఆ లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే: విజయసాయిరెడ్డి

vimala p
ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా

స్థానిక ఎన్నికలు జరగకుండా చంద్రబాబు కుట్ర: విజయసాయి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికలు జరగకుండా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల

నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదు. నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట

బాబు నిస్సహాయతలో కూడా అందరినీ బెదిరిస్తున్నారు: విజయసాయిరెడ్డి

vimala p
ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అందరినీ

చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు.  ఆ వ్యాధి

పచ్చ పార్టీ నేతలపై కేసులు పెట్టాలి: విజయసాయిరెడ్డి

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై మీడియాలో వస్తోన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇందుకోసం నేవీని కూడా వివాదంలోకి లాగిన మీడియాతో

టీడీపీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. యనమల వల్ల శాసన మండలినే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు భవిష్యవాణిని వినిపించాడు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తన పరిస్థితిని ముందే అంచనా వేశాడని

ఇప్పుడు బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు: విజయసాయిరెడ్డి

vimala p
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు పై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించినప్పటికీ

ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం