telugu navyamedia

Vidadala Rajini Tdp Goverment Schools

టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం: ఎమ్మెల్యే రజనీ

vimala p
టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మ ఒడి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..