న్యాయవాది వామనరావు దంపతుల హత్యలు తెలంగాణలో సంచలనంగా మారాయి. ఈ హత్యలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఉదయం గవర్నర్ తమిళిసై ను కలిశారు. లాయర్ల హత్య కేసును
అసదుద్దీన్ బీజేపీని అన్ని రాష్ట్రాల్లో గెలిపించడానికే ప్రయత్నం చేస్తున్నారని వెస్ట్ బెంగాల్ ఎంఐఎం అధ్యక్షుడు ఆరోపించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ..
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో డా. శ్రవణ్ కుమార్ నివాసంలో ఏఐసీసీ